SALIVAHANA

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధ…
January 27, 2020 • SALIVAHANA
మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం
‘మార్కెట్‌ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’ గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మం​త్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేస…
January 27, 2020 • SALIVAHANA
Publisher Information
Contact
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn